Skip to main content

Posts

Dance on Janasena Flag Song

My Dance on Janasena Jenda Song, no rehersal...spontaneous.
Recent posts

Rayalaseema eagerly waiting for New Age Politics

రతనాల సీమ, రైతన్నల సీమని కొన్ని దశాబ్దాలుగా ఫ్యాక్షన్ కోరల్లో బందీ చేసి, కత్తి పట్టితే కానీ, బాంబు చుట్టితే కానీ డొక్కాడలేని దౌర్భాగ్య స్థితికి తెచ్చారు రాజకీయ నాయకులు! కరుకు మనుషులైనా వెన్నలాంటి మనసుగల సీమ వాసులు గత్యతరం లేక ఒక కుటుంబాన్ని, ఒక సామాజిక వర్గాన్ని బానిసలుగా మోస్తూనే ఉన్నారు! నిప్పు కనికల్లాంటి యువతని బెట్టింగులకు, గుండాగిరికి, స్మగ్లింగులకు, వర్గ పోరులకు, నెరస్తులుగా మార్చి తాము పాలకులగా దశాబ్దాలుగా దౌర్జన్యకాండ సాగిస్తూనే ఉన్నారు! ఎవరో ఒకరు రాకపోతారా మా సీమ బ్రతుకులు మారకపోతాయా అని కళ్ళు కాయలు కాచేలా వేచి చూస్తూనే ఉన్నారు! ఈ గుండాగిరి పాలన ఎదిరించలేక, ఇక్కడే ఇమడ లేక ఉద్యోగావకాశాలు లేక కత్తులు బాంబులు పట్టలేక వలసలు పోయిన కుటుంబాలు ఎన్నో... వలస పోతున్న కుటుంబాలు ఇంకెన్నో! ఒకప్పటి రాయలసీమ రతనాలసీమ అంట అని బుర్రకతలు చెప్పుకు తిరిగే పరిస్థితులు!   ఇలాంటి నిర్బేద్య పరిస్థితుల్లో ఒక ఆశ చిగురించింది, ఈ నైరాస్య చీకటి ప్రయాణంలో బహుదూరాన ఒక వెలుగు కనిపించింది! ఈ గుక్క చిక్కని అణగారిన బ్రతుకు పరుగులో ఒక పవనం వీచింది! ఒక సామాన్యుడి బెదురు బిక్క బ్రతుకుకి ఒక ధైర్య

What Janasena Party did for the People during last 4 years - Part I

First time in India - Janasena, a Political Party without having any Political Power in its hands addressed many issues and nearly solved some serious problems that are related to People of Andhra Pradesh   # జనసేన నాలుగు సంవత్సరాలల్లో ఏమి చేసింది  - Part - I ఉద్దానం కిడ్నీ సమస్యలపై పొరాటం చేసి సమస్య దేశం దృష్టికి తెచ్చి చాలా మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి వైద్యం అందేలా చేసి విజయం సాధించారు..! The founder President of Janasena Party Mr. Pawan Kalyan garu brought to light the Strange Kidney Disease that engulfed the remote villages of North Andhra.   డాక్యుమెంటరీ: పూర్తి కథనం :   Courtesy :   @velugusrikanth

Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా???

Why Every Vote Matters ప్రజాస్వామ్యములో ఒక్క వోట్ తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఎన్నోవున్నవి. అలాగే గెలిచే పార్టీకే వోట్ వేద్దాం అని అవినీతి పార్టీలను ఎన్నుకొనేవారు కొందమంది అయితే, డబ్బుకో మందుకో ప్రలోభపడి ఓటును అమ్ముకొనేవాళ్ళు ఇంకొందరు. క్రొత్త పార్టీ అయినా జనసేనకు వోట్ వెయ్యడానికి "జనసేన గెలవదేమో, నా ఓటు వృధా చేసుకోవాలా???" అని మీమాంసలో ఉండేవారికి కనువిప్పుగా జనసైనికులు @TylerDurden_100 @estrelladepoder సంయుక్తముగా  ఒక వ్యాసం రాసి YouTube Video ను తయారు చేశారు - Wasted Vote Syndrome - నా ఓటు వృధా చేసుకోవాలా ??? ఈ థియరీ ని అర్ధం చేసుకొనేందుకు ఒక చిన్న కథ చెబుతాను .... వందమంది జనాభా కలిగిన ఒక ఊరు , ఆ ఊరి పక్కనే ఒక పెద్ద చెరువు . ఆ చెరువు కట్టకి గండి పడి నీళ్ళు ఊరి లోపలికి వచ్చేస్తున్నాయి . ఆ గండిని పూడ్చడానికి 30 నుండి 40 మంది కలిసి పనిచేయవలసివుంది . మిగిలినవాళ్లు తమతో కలుస్తారనే ఆశతో పదిమంది గండిని పూడ్చే పని మొదలు పెట్టారు . నేనొక్కడ్ని వెళితేమాత్రం మిగిలిన వాళ్ళు వస్తారా అని ఎనభై ఆగిపోయారు . ఇక మిగిల

Scams in Andhra Pradesh During TDP Regime

@ HariVishalMudra Exposed the Scams and Bad Governance of TDP Government in the State of Andhra Pradesh, India. మొదటి స్కామ్   రాజధాని పేరుతో ల్యాండ్ పూలింగ్ పేరుతో మూడు పంటలు పండే భూమిని రైతుల నుండి తీసుకుని సింగపూర్ కంపెనీకీ ఇవ్వడానికి జరిగిన కుట్ర! అసలు ఇప్పటి దాకా అక్కడ చేసిందేంటో! రెండోది తాను చేసిన వాగ్దానం ప్రకారం రుణమాఫీ కోసం ప్రపంచ బ్యాంక్ నుండి అప్పు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్పు అమాంతం పెంచేశారు! మన అప్పుల కోసం ప్రభుత్వం ఏటా 6000 కోట్ల వడ్డీలు కడుతుంది! పోని రుణమాఫీ పూర్తిగా జరిగిందా అంటే అదీ లేదు!  విభజన సమయంలో 80000 కోట్లుగా ఉన్న అప్పు 4సం లో 2.25లక్షల కోట్లకి చేరింది! అప్పు దేనికి చేశారు? దేనికి ఖర్చు చేశారు? ఎందుకు చేశారు? దానికి బిల్స్ ఉన్నాయా? లెక్కలు చూపండి CM Sir.     మూడోది పట్టిసీమ పేరుతో దగా! నదుల అనుసంధానం పేరుతో పోలవరం దిగువన పట్టిసీమ అని ఎత్తిపోతల పధకాన్ని ప్రారంభించారు! దాని వ్యయం 1400 కోట్లు అయితే, తన వాళ్లకి ఇంకా ఎక్కువకి అప్పగించింది! మాటర్ ఏంటంటే అక్కడ వాడిన పంపులు వేరే ఎత్తిపోతల పధకానివి వాటి ఖర్చును కూడా క

What Did We Achieved In 72 Years of Independent India

A Tweet From The Janasainik - HariVishalMudra మహనీయుల త్యాగాలకి సార్థకత కావాలి! ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను ఫణముగా పెట్టి సాధించుకున్న స్వాతంత్ర్యం  ఇలా దోపిడీకి గురవడానికా? ఇలా అనగతొక్కబడటానికా? ఇందుకా మన సంపదను దోచుకుంటున్నారని తెల్లవారిని కొట్టింది? ఇప్పుడు మన దేశస్తులే రాజకీయ నాయకుల ముసుగులో మన సంపదను 70 సంవత్సరాలుగా దోచుకుంటూనే ఉన్నారు! ఇవాళ భారత దేశంలో కనీస అవసరాలైన తిండి, బట్ట, నీరు, విద్య, వైద్యం, ఆరోగ్యం లాంటి వాటిలో ఇంకా కోట్ల మందికి దక్కక పోవడానికి కారణం ఎవరు?! ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం, కోట్ల మంది ప్రజలు, ఆర్థిక వనరులు ఉండి! కలల ఖనిజాల్లాంటి యువత ఉండి! ఇంత సంపద ఉండి! మనం ఎందుకు అభివ్రుద్ది చెందలేక పోతున్నాం? 1947లో రూపాయి మారకం విలువ డాలరుకు సమానంగా ఉంది! అదే 70ఏళ్ల తర్వాత మారకం 70 రూపాయలకు పెరిగింది! మన చుట్టూ ఉన్న వారు అందరూ అభివ్రుద్ది చెందిపోతే! మనం మాత్రం ఇంకా 70 ఏళ్ల నుండి అభివ్రూద్ది చెందుతూనే ఉన్నాం! ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కనీస వసతులైన తాగునీరు అందడం లేదు! వైద్య సదుపాయం లేదు! ప్రభుత్వ స్కూళ్లు వెనుకబడిపోయాయి! పేదరికం పెరుగుతూ

AP Politicians with Criminal Background

@HariVishalMudra Roared Against "Politicians with Criminal Background" మనం ఎన్నుకున్న నేతల మీద వున్న అభియోగాలు ! వీళ్ళు నాయకులా లేక   నేరస్తులా ? మనం ఎన్నుకున్న నేతల్లో 49% నేరస్తులే ! రకరకాల కేసుల్లో అభియోగాలు ఉన్న వాళ్లా ప్రజలని   పాలించేది ? వీళ్లా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ? TDP - 52% MLAs Declared Criminal Cases YCP - 47% MLAs Declared Criminal Cases Out Of 175 MLAs 85members have declared Criminal Cases against them! Means Nearly 50% were Involved in criminal Cases! 50 శాతం మంది నేతలు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్లు ! 39 మంది మర్డర్ , అటెంప్టివ్ మర్డర్ , రేప్ , కిడ్నాప్ కేసులు ఉన్నవాళ్లు ! పాలించే నాయకులే ఇలా ఉంటే వీళ్లెలా నేరాలని అదుపు చేస్తారు ? వీళ్లే రేపులు చేస్తుంటే ఆడవాళ్లని ఎవరు కాపాడతారు ? నాయకులు మారితేనే సమాజం మారుతుంది ! ఒకరి మీద మర్డర్ కేసు , 10 మంది మీద అటెంప్టివ్ మర్డర్ కేసులు , నలుగురి మీద కిడ్నాపింగ్ కేసులు , ఒకరి మీద రేప్ కేసు , ఐదుగురి మీద ఆడవాళ్ల మీద దాడి కేసు